June 13, 2026

Main Story

Editor's Picks

తాజా వార్తలు

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు…. మంతన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్

అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని మంథన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్ అన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా...

మర్పల్లి శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ శాసన మండలి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి

మర్పల్లి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షికోత్సవంలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి పాల్గొన్నారు. శనివారం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో...

పరిగి మున్సిపాలిటీకి బదిలీపై వెళ్లిన శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య

తాండూర్ మున్సిపాలిటీలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటయ్య సాధారణ బదిలీలలో భాగంగా పరిగి మున్సిపాలిటీకి బదిలీ అయ్యారు.వెంకటయ్య గతంలో 1990 నుంచి 2013 వరకు తాండూర్ మున్సిపాలిటీలో సేవలందించారు. అనంతరం 2021-22 సంవత్సరాల్లో...

బెల్కటూరులో కల్వర్టులో పడిపోయిన నాపరాతి ట్రాక్టర్

తాండూరు మండలం బెల్కటూరు దగ్గర ఉన్న మంగలి వాడుక (కల్వర్టు)లో చాప్టర్ పడిపోయింది. మంగళవారం ఉదయం జరిగిన ఈ సంఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకో లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓగిపూర్ నుండి...

నీట్ పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం — ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

నీట్ పరీక్ష నిర్వహణలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని  ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు.  దేశవ్యాప్తంగా వైద్య విద్య కోసం సిద్ధమవుతున్న లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే నీట్ పరీక్ష నిర్వహణలో...