తాజా వార్తలు
ATM తరహా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. తెలంగాణలో త్వరలో పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)లో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలంగా వినియోగంలో ఉన్న పాత కాగితపు రేషన్ కార్డుల స్థానంలో ఏటీఎం కార్డు...
రాస్నం రైతులకు వెంటనే వడ్ల కొనుగోలు డబ్బులు చెల్లించాలి: కేవీపీఎస్ నాయకుల డిమాండ్
యాలాల మండలం రాస్నం గ్రామ రైతులకు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్ల కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు రెండు నెలలు గడిచినా అందలేదని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య,...
ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం – ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యాచరణకు శ్రీకారం
ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాదవ్...
SIR గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు – అర్హులైన ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
భారత ఎన్నికల సంఘం (ECI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు కాంగ్రెస్ పార్టీ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు తెలిపారు....
విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆగస్టులో 9 రోజుల సెలవులు.. 22 పనిదినాలు!
ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుసగా పండుగలు, వారాంతపు సెలవులు రావడంతో పాఠశాలలకు మొత్తం 9 రోజుల సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మి వ్రతం, మిలాద్-ఉన్-నబి వంటి సందర్భాల్లో సెలవులు...
కీ.శే. పట్నం రుక్కమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఘన నివాళులు
శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి మాతృమూర్తి, కీ.శే. పట్నం రుక్కమ్మ గారి మృతికి BRS పార్టీ తాండూర్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు...

ATM తరహా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. తెలంగాణలో త్వరలో పంపిణీ
రాస్నం రైతులకు వెంటనే వడ్ల కొనుగోలు డబ్బులు చెల్లించాలి: కేవీపీఎస్ నాయకుల డిమాండ్
ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం – ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యాచరణకు శ్రీకారం
SIR గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు – అర్హులైన ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు
విద్యార్థులకు గుడ్న్యూస్.. ఆగస్టులో 9 రోజుల సెలవులు.. 22 పనిదినాలు!