తాజా వార్తలు
వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన BSR దంపతులు
తాండూర్లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో భక్తిశ్రద్ధలతో వరలక్ష్మి వ్రతం.తాండూర్లోని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి (BSR) నివాసం శుక్రవారం భక్తి పరిమళాలతో, ఆధ్యాత్మిక శోభతో కళకళలాడింది. పవిత్ర వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని బుయ్యని శ్రీనివాస్...
రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ను కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు యు. రమేశ్ కుమార్
బీజేపీ రాజ్యసభ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు డా. కె. లక్ష్మణ్ను బీజేపీ వికారాబాద్ జిల్లా నూతన అధ్యక్షులు యు. రమేశ్ కుమార్ మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు.వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా తనను...
పొలంగట్ల మధ్య త్రివర్ణ పతాకం.. రైతన్నలతో కలిసి వినూత్న స్వాతంత్ర్య వేడుకలు
దేశభక్తికి వినూత్న రూపం...పచ్చటి పంట పొలాల మధ్య రైతన్నలతో కలిసి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు కంజర్ల విజయలక్ష్మి యాదవ్. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళా రైతులు, రైతన్నలు, యువతతో కలిసి పొలం గట్ల...
తాండూరులో SIR ప్రక్రియ 100 శాతం పూర్తి…..విలేకరుల చిట్చాట్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, SIR ప్రక్రియ, రాబోయే ఎన్నికలు, తాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు,...
భక్తిశ్రద్ధలతో శ్రీ కాళికాదేవి అమ్మవారి బోనాల జాతర మహోత్సవం… అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
తాండూర్ పట్టణంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీ కాళికాదేవి అమ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం చివరి ఆదివారం సందర్భంగా బోనాల జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక...
మైల్వార్లో శ్రీ సోంబాయి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ
మైల్వార్ గ్రామంలో ఆర్య కటికల కులదైవం శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ శంకర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ నిర్వహించారు. దేవాలయ నిర్మాణం కోసం ఆర్య...

వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన BSR దంపతులు
రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ను కలిసిన బీజేపీ జిల్లా అధ్యక్షులు యు. రమేశ్ కుమార్
పొలంగట్ల మధ్య త్రివర్ణ పతాకం.. రైతన్నలతో కలిసి వినూత్న స్వాతంత్ర్య వేడుకలు
తాండూరులో SIR ప్రక్రియ 100 శాతం పూర్తి…..విలేకరుల చిట్చాట్ లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి