July 31, 2026

జిల్లా వార్తలు

అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు …ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీలతో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ సమీక్ష

వికారాబాద్ జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తెలిపారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)...

భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్.. జిల్లాల్లో 24×7 కంట్రోల్ రూమ్‌లు.. ‘జీరో క్యాజువాలిటీస్’ లక్ష్యంగా చర్యలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్...

ఒకేసారి మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు గుడ్ న్యూస్..! హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 1 నుంచి 15 వరకు పంపిణీ అవకాశం

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్...

తాండూర్‌లో అక్రమ కట్టడాలపై బీజేపీ కౌన్సిలర్ల ఫిర్యాదు.. కలెక్టర్‌కు వినతి

తాండూర్ పట్టణంలో కొనసాగుతున్న పలు అక్రమ కట్టడాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి వినతిపత్రం అందజేశారు.బీజేపీ...

తాండూర్‌లో 30 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సిరిధాన్యాల ప్రాసెసింగ్‌పై శిక్షణ

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని తాండూర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో అగ్‌హబ్ లైవ్‌లీహుడ్ బిజినెస్ ఇంక్యుబేటర్ (AgHub-LBI) ఆధ్వర్యంలో సిరిధాన్యాల ప్రాథమిక ప్రాసెసింగ్, విలువ...

ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు చేస్తే సహించం- కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు..!

మే 17 : తాండూరు ఎమ్మెల్యే పై నిరాధార ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలు నిర్వహిస్తే సహించేది లేదని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు బాతుల...

ఘనంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

తాండూరు, ఏప్రిల్ 26: తాండూరు పట్టణంలోని పురాతన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి....

త్వరలో హోం మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్…..? రాష్ట్రస్థాయిలో కొనసాగుతున్న చర్చ…!

తెలంగాణ రాజకీయాలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శాసనసభ స్పీకర్‌గా కొనసాగుతున్న తాండూర్ ముద్దుబిడ్డ వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌కు త్వరలో జరగబోయే మంత్రివర్గ...

పారదర్శకంగా వరి కొనుగోలు కేంద్రాలు… జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

యాసంగి 2025-26లో వరి ధాన్యం కొనుగోలు సరఫరాలో అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరా ఆధ్వర్యంలో...

వికారాబాద్ జిల్లా నూతన కాంగ్రెస్ కమిటీని ప్రకటించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్

 వికారాబాద్ జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీని జిల్లా అధ్యక్షులు ధారాసింగ్ ప్రకటించారు.  జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులుగా అనంతరెడ్డి,  కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, ఆనందం, అంజనేయ గౌడ్,...