ATM తరహా స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చేశాయ్.. తెలంగాణలో త్వరలో పంపిణీ
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)లో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలంగా వినియోగంలో ఉన్న పాత కాగితపు...
తెలంగాణ ప్రభుత్వం ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS)లో మరింత పారదర్శకత తీసుకురావడంతో పాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దకాలంగా వినియోగంలో ఉన్న పాత కాగితపు...
యాలాల మండలం రాస్నం గ్రామ రైతులకు ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన వడ్ల కొనుగోలు కేంద్రంలో విక్రయించిన ధాన్యానికి సంబంధించిన చెల్లింపులు రెండు నెలలు గడిచినా అందలేదని కేవీపీఎస్...
ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్...
భారత ఎన్నికల సంఘం (ECI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు కాంగ్రెస్ పార్టీ SIR...
ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుసగా పండుగలు, వారాంతపు సెలవులు రావడంతో పాఠశాలలకు మొత్తం 9 రోజుల సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మి...
శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి మాతృమూర్తి, కీ.శే. పట్నం రుక్కమ్మ గారి మృతికి BRS పార్టీ తాండూర్ మాజీ...
వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసిన నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు....
గ్రామాల్లో కొందరు యువకులను ఆధారంగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి దళారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ...
యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఓ యువకుడిపై దాయాదులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు లక్ష్మణ్ తెలిపిన వివరాల...