మన్ననూరులో సంచలనం.. దర్గా వెనుక ప్రత్యక్షమైన నంది విగ్రహం.. గుప్తనిధుల కోణంలోనూ అనుమానాలు!
నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు సమీపంలో ఓ నంది విగ్రహం ప్రత్యక్షమవడం స్థానికంగా సంచలనంగా మారింది. నిరంజన్ షావలి దర్గా వెనుక భాగంలో ఉన్న పురాతన రాతి...
నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు సమీపంలో ఓ నంది విగ్రహం ప్రత్యక్షమవడం స్థానికంగా సంచలనంగా మారింది. నిరంజన్ షావలి దర్గా వెనుక భాగంలో ఉన్న పురాతన రాతి...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఢిల్లీ–హైదరాబాద్ ఇండిగో 6E717 విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్...
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్...
భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్ను పోలి ఉండే కొత్త పాలిమర్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా...
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్...
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే నెల నాలుగో తేదీ నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు ...
తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మీడియా తో "చిట్ చాట్" లో మాట్లాడుతూ దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్ అని...
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన మఠం వైష్ణవిని బిజెపి నాయకులు ఘనంగా...
సంకల్పం పెద్దేముల్: మద్యం మత్తులో కన్నతల్లిని, చెల్లెలిని వేధిస్తున్నాడన్న ఆవేశంతో ఓ కుమారుడు కన్నతండ్రినే గొడ్డలితో నరికి చంపిన ఘటన పెద్దేముల్ మండలంలోని బాయిమీది తండాలో చోటుచేసుకుంది. తాండూరు...
పెద్దేముల్, మార్చి 26: మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజులుగా సరిపడా స్టాక్ లేకపోవడంతో గ్రామాలకు గ్యాస్ డెలివరీ నిలిచిపోయింది. దీంతో చేసేదేమీ...