July 31, 2026

తెలంగాణ రాష్ట్రం

మన్ననూరులో సంచలనం.. దర్గా వెనుక ప్రత్యక్షమైన నంది విగ్రహం.. గుప్తనిధుల కోణంలోనూ అనుమానాలు!

నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు సమీపంలో ఓ నంది విగ్రహం ప్రత్యక్షమవడం స్థానికంగా సంచలనంగా మారింది. నిరంజన్ షావలి దర్గా వెనుక భాగంలో ఉన్న పురాతన రాతి...

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెనుప్రమాదం.. గాల్లో 20 నిమిషాల ఉత్కంఠ తర్వాత సురక్షిత ల్యాండింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఢిల్లీ–హైదరాబాద్ ఇండిగో 6E717 విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్...

భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్.. జిల్లాల్లో 24×7 కంట్రోల్ రూమ్‌లు.. ‘జీరో క్యాజువాలిటీస్’ లక్ష్యంగా చర్యలు

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్...

RBI గ్రీన్ సిగ్నల్.. త్వరలో మార్కెట్లోకి కొత్త పాలిమర్ నోట్లు.. ఇక చిరగవు, తడవవు!

భారతదేశంలో త్వరలో ప్లాస్టిక్‌ను పోలి ఉండే కొత్త పాలిమర్ కరెన్సీ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉంది. రూ.10, రూ.20 డినామినేషన్లలో పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రయోగాత్మకంగా...

ఒకేసారి మూడు నెలల రేషన్.. లబ్ధిదారులకు గుడ్ న్యూస్..! హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఆగస్టు 1 నుంచి 15 వరకు పంపిణీ అవకాశం

తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్...

మే 4వ తేదీ నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు….పాల్గొననున్న శాసనసభ స్పీకర్, మంత్రులు

  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మే నెల నాలుగో తేదీ నుండి 9వ తేదీ వరకు రైతు వారోత్సవాలు ...

దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్‌ -ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..!

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే  మనోహర్ రెడ్డి గారు మీడియా తో "చిట్ చాట్" లో మాట్లాడుతూ దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్ అని...

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన మఠం వైష్ణవిని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన మఠం వైష్ణవిని బిజెపి నాయకులు ఘనంగా...

తల్లిని వేధిస్తున్నాడని తండ్రిని నరికి చంపిన కుమారుడు

సంకల్పం పెద్దేముల్: మద్యం మత్తులో కన్నతల్లిని, చెల్లెలిని వేధిస్తున్నాడన్న ఆవేశంతో ఓ కుమారుడు కన్నతండ్రినే గొడ్డలితో నరికి చంపిన ఘటన పెద్దేముల్ మండలంలోని బాయిమీది తండాలో చోటుచేసుకుంది. తాండూరు...

పెద్దేముల్‌ లో గ్యాస్ కటకట.. తెల్లవారుజాము నుంచే భారీ క్యూలైన్లు!

పెద్దేముల్, మార్చి 26: మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు అల్లాడిపోతున్నారు. గత కొద్దిరోజులుగా సరిపడా స్టాక్ లేకపోవడంతో గ్రామాలకు గ్యాస్ డెలివరీ నిలిచిపోయింది. దీంతో చేసేదేమీ...