మైల్వార్లో శ్రీ సోంబాయి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ
మైల్వార్ గ్రామంలో ఆర్య కటికల కులదైవం శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ శంకర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ...
మైల్వార్ గ్రామంలో ఆర్య కటికల కులదైవం శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ శంకర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ...
తాండూర్ పట్టణంలోని సర్వే నెం. 135లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని కౌన్సిలర్ ఇర్షాద్ తాండూరు...
గ్రామాల్లో కొందరు యువకులను ఆధారంగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి దళారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ...
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన టూర్ ప్యాకేజీకి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తాండూర్ డిపో మేనేజర్ పరిటాల ప్రవీణ్...
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్...
వాతావరణ మార్పులు, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులు శాస్త్రీయ పద్ధతుల్లో పంటల సాగు చేపట్టాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్...
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన రేషన్...
తాండూరు గోశాల సేవా సమితి ఆధ్వర్యంలో ‘మట్టి గణపతి.. మహా గణపతి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం తాండూరు పట్టణంలోని దిగ్రేన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ హాల్లో...
ఆషాఢ మాసం శుక్రవారం సందర్భంగా తాండూరు పట్టణంలోని శ్రీ నాగేశ్వర దేవాలయంలో శ్రీ వాసవి మాత అమ్మవారు శాకాంబరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు....
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గత రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది. అధ్యక్ష పదవికి సంబంధించి కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం...