భారీ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం హై అలర్ట్.. జిల్లాల్లో 24×7 కంట్రోల్ రూమ్లు.. ‘జీరో క్యాజువాలిటీస్’ లక్ష్యంగా చర్యలు
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు. గురువారం హైదరాబాద్...
