రైతులు ఆధునికపద్ధతుల ద్వారా వ్యవసాయం చేసి అభివృద్ధి చెందాలి….. సబ్సిడీ స్ప్రింక్లర్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అందుకే రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ...
