అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు…. మంతన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని మంథన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్ అన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో...
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని మంథన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్ అన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో...
మర్పల్లి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షికోత్సవంలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి పాల్గొన్నారు. శనివారం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామ శివారులో...
యువత క్రీడల్లో రాణించాలని... జాతీయ స్థాయిలో ప్రతిభను చూపాలని RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు అజయ్...
బషీరాబాద్ మండలంలో ఇసుకసురులు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్సై శ్రీశైలం యాదవ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టారు. బషీరాబాద్ మండలం దామర్చేడ్ తండాకు చెందిన...
రైతులు నిరాశ నిస్పృహలతో కృంగిపోరాదని ఏ సమస్య ఉన్నకిసాన్ మిత్రా హెల్ప్ లైన్ 9490900800 కు కాల్ చేసి తెలుపాలని కిసాన్ మిత్ర కరుణానిధి తెలిపారు. తాండూరు...
నారాయణపూర్ మంతటి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం తాండూరు మండలం నారాయణపూర్ గ్రామం నుండి బషీరాబాద్ మండలం మంతటి గ్రామం మధ్యలో ఉన్న లింకు రోడ్డు ...
బషీరాబాద్ మండల పరిధిలోని నవంద్గి రైల్వే స్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నేటి నుండి నిలవడం పట్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే బుయ్యని...
బషీరాబాద్, ఫిబ్రవరి 16 (సంకల్పం/ప్రతినిధి): బషీరాబాద్ మండల పరిధిలోని జీవన్గీ గ్రామంలో వెలసిన శ్రీ మహాదేవ లింగేశ్వర దేవాలయాన్ని తాండూరు శాసనసభ్యులు బి.మనోహర్ రెడ్డి సోమవారం దర్శించుకున్నారు....
– సంగమేశ్వర ఆలయంలో డాక్టర్ పట్లోళ్ల నర్సింహులు కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు (more…)
సంకల్పం, బషీరాబాద్, ఫిబ్రవరి 15: బషీరాబాద్ మండల కేంద్రంలో ఆదివారం సద్గురు సంత్ శ్రీ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బంజారా సంఘం...