మైల్వార్లో శ్రీ సోంబాయి దేవాలయ నిర్మాణానికి భూమిపూజ
మైల్వార్ గ్రామంలో ఆర్య కటికల కులదైవం శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ శంకర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ...
మైల్వార్ గ్రామంలో ఆర్య కటికల కులదైవం శ్రీ సోంబాయి అమ్మవారి దేవాలయ నిర్మాణానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.శ్రీ శంకర్ స్వామి చేతుల మీదుగా భూమిపూజ...
గ్రామాల్లో కొందరు యువకులను ఆధారంగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి దళారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ...
బషీరాబాద్ మండల పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్ వ్యవహార శైలిపై మండలంలోని పలువురు సర్పంచ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీల అభివృద్ధి...
అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా కృషి చేస్తామని మంథన్ గౌడ్ సర్పంచ్ అనూష బాయ్ అన్నారు. సోమవారం బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామంలో...
మర్పల్లి శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయ వార్షికోత్సవంలో తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్రెడ్డి పాల్గొన్నారు. శనివారం బషీరాబాద్ మండలం మర్పల్లి గ్రామ శివారులో...
యువత క్రీడల్లో రాణించాలని... జాతీయ స్థాయిలో ప్రతిభను చూపాలని RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు అజయ్...
బషీరాబాద్ మండలంలో ఇసుకసురులు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్సై శ్రీశైలం యాదవ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టారు. బషీరాబాద్ మండలం దామర్చేడ్ తండాకు చెందిన...
రైతులు నిరాశ నిస్పృహలతో కృంగిపోరాదని ఏ సమస్య ఉన్నకిసాన్ మిత్రా హెల్ప్ లైన్ 9490900800 కు కాల్ చేసి తెలుపాలని కిసాన్ మిత్ర కరుణానిధి తెలిపారు. తాండూరు...
నారాయణపూర్ మంతటి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. గురువారం తాండూరు మండలం నారాయణపూర్ గ్రామం నుండి బషీరాబాద్ మండలం మంతటి గ్రామం మధ్యలో ఉన్న లింకు రోడ్డు ...
బషీరాబాద్ మండల పరిధిలోని నవంద్గి రైల్వే స్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నేటి నుండి నిలవడం పట్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే బుయ్యని...