August 1, 2026

జిల్లా వార్తలు

వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా దీపక్ తివారి

వికారాబాద్ నూతన కలెక్టర్ గా దీపక్ తివారిని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ...

జనగాం గ్రామ పంచాయతీలో తీర్మానం చేయకుండానే నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులు చేపడుతున్నారని వార్డు సభ్యుల ఆరోపణలు

– సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాధనం వృధా.. వార్డు సభ్యుల ధ్వజం – గ్రామ పంచాయతీలో తీర్మానం చేయకుండానే నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులు...

రుక్మాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం: హాజరైన RBOL సీఈఓ శ్రీనివాస్ రెడ్డి

పెద్దేముల్ సంకల్పం ప్రతినిధి: మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో తోపోజీ లక్ష్మీ-శేఖర్, ఇందిరమ్మ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి...

పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు…. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

మార్చి 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు చీఫ్ సూపర్డెంట్లు, మండల విద్యాధికారులు పూర్తి బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ కోరారు....

హద్దు దాటొద్దు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్: రోహిత్ రెడ్డికి తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి!”

– అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు. – నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి తప్పదు. – మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నీరజా బాల్ రెడ్డి...

రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు ₹50 వేల కోట్లు కేటాయించాలి…బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్

రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాలని బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్...

ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల టిపిఎల్ క్రికెట్ పోటీలు…ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు

తాండూర్ నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి.  ఆదివారం తాండూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే  గురుకుల పాఠశాల మైదానంలో టీచర్స్ ప్రీమియర్ లీగ్ టిపిఎల్ పోటీలు...

నేటి తరం పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విద్య అవసరం….. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

నేటితరం పిల్లలకు సాంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విద్య అవసరమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.  ఆదివారం జిన్గుర్తి శివారులోని ఏకలవ్య గ్రామీణ వికాస  ఫౌండేషన్ లో...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి  ఏనుముల రేవంత్ రెడ్డిని  తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాపాల్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  అనంతగిరి లోని హరిత రిసార్ట్స్...

యువ విజ్ఞాన కార్యక్రమం 2026 రిజిస్ట్రేషన్లు ఈనెల 27 నుండి ప్రారంభం

ఇస్రో ప్రతి సంవత్సరం నిర్వహించే యువ విజ్ఞాన కార్యక్రమం యు వికా2026  రిజిస్ట్రేషన్లు ఈనెల 27  తేదీ నుండి  మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి...