మారేపల్లిలో వైభవంగా అరె మైసమ్మ బోనాలు
– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – భారీగా తరలివచ్చిన భక్తులు.. – ఊరంతా ఆధ్యాత్మిక సందడి (more…)
– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – భారీగా తరలివచ్చిన భక్తులు.. – ఊరంతా ఆధ్యాత్మిక సందడి (more…)
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ రవాణా చేపడితే చర్యలు తప్పవు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ (more…)
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సూపరిండెంట్ వేధింపులు .... ఆవేదనకులోనఅవుతున్న సిబ్బంది.... ….. ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేయడానికి సిద్ధమైన సిబ్బంది తాండూర్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సూపరిండెంట్...
వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఐటిఐ కాలేజీ లతోపాటు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ లో షార్ట్ టర్మ్ టెక్నికల్ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన...
మార్చి 8 ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంధర్భంగా వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా జిల్లా లోని మహిళలందరికీ హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ...
తాండూర్ నూతన ఆర్డీవో గా కర్ర అనిత నియామకం అయినట్టు ప్రభుత్వ ఆదేశాలు జారి అయ్యాయి. కర్ర అనిత ఇదివరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ లో ల్యాండ్...
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్...
వికారాబాద్ జిల్లా నూతన కలెక్టర్ గా దీపక్ తివారి పదవీ బాధ్యతలు చేపట్టారు. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఐడిఓసి కార్యాలయంలో ...
బషీరాబాద్ మండల పరిధిలోని నవంద్గి రైల్వే స్టేషన్ లో హుబ్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నేటి నుండి నిలవడం పట్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే బుయ్యని...
వికారాబాద్ నూతన కలెక్టర్ గా దీపక్ తివారిని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ...