ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన మఠం వైష్ణవిని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన మఠం వైష్ణవిని బిజెపి నాయకులు ఘనంగా...
