భారీ మెజారిటీతో గెలిపించండి….9వ వార్డును అభివృద్ధి పరుస్తా…. పార్టీ అభ్యర్థి పట్లోళ్ల చైతన్య ప్రశాంత్
తాండూరు పట్టణం సాయిపూర్ లోని తొమ్మిదో వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్లోళ్ల చైతన్య ప్రశాంత్ అన్నారు. గురువారం నిర్వహించిన ప్రచారంలో భాగంగా...
