బ్రతికుండగానే చనిపోయినట్టు ధ్రువీకరించి ఏడు ఎకరాల భూమిని కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మార్వో కు ఫిర్యాదు
యాలాల్ మండలం పగిడిపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 614,విస్తీర్ణం: 3-00 ఎకరాలు,సర్వేనెంబర్ 573 విస్తీర్ణం: 4-00 ఎకరాల మొత్తం 7 ఎకరాల భూమిని ప్రభుత్వం 1990 సంవత్సరంలో పగిడిపల్లి...
