కొత్త పట్టాదార్లకు ‘రైతు భరోసా’ దరఖాస్తుల ఆహ్వానం
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్, మార్చి 17: యాసంగి-2025 సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందిన రైతులు 'రైతు భరోసా' పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల...
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్, మార్చి 17: యాసంగి-2025 సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందిన రైతులు 'రైతు భరోసా' పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల...
సంకల్పం పెద్దేముల్, మండలంలోని ఇందూరు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గ్రామంలోని మైనారిటీ గల్లీలో రూ. 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు...
రైతులు నిరాశ నిస్పృహలతో కృంగిపోరాదని ఏ సమస్య ఉన్నకిసాన్ మిత్రా హెల్ప్ లైన్ 9490900800 కు కాల్ చేసి తెలుపాలని కిసాన్ మిత్ర కరుణానిధి తెలిపారు. తాండూరు...
– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – భారీగా తరలివచ్చిన భక్తులు.. – ఊరంతా ఆధ్యాత్మిక సందడి (more…)
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని వినికిడి శనివారం రాత్రి మొయినాబాద్ అజీజ్ నగర్, మాజీ...
వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలీకార్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులకు...
…. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది …. అలా ప్రవర్తిస్తే సస్పెండ్ చేయిస్తా అని ఘాటుగా హెచ్చరించిన ఎమ్మెల్యే ……నూతన సూపరిండెంట్ గా...
రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అందుకే రైతుల శ్రేయస్సు కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ...
ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్...
వికారాబాద్ నూతన కలెక్టర్ గా దీపక్ తివారిని ప్రభుత్వం నియమించింది. తెలంగాణ ప్రభుత్వం 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ...