September 19, 2026

వికారాబాద్ జిల్లా

కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా మాణిక్ నగర్, మున్సిపల్ క్వార్టర్స్‌లో తనిఖీలు….తాండూర్‌లో పోలీసుల విస్తృత తనిఖీలు.. 65 బైక్‌లు, 56 మద్యం బాటిళ్లు స్వాధీనం

వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు తాండూర్ పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తాండూర్ డీఎస్పీ శ్రీ ఎన్. యాదయ్య ఆధ్వర్యంలో...

నిర్ణీత గడువులోగా జనగణన–2027 వివరాల సేకరణ పూర్తి చేయాలి వీడియో కాన్ఫరెన్స్ లో జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి

జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా జిల్లా జనగణన హ్యాండ్‌బుక్ తయారీపై రాష్ట్ర జనగణన సంచాలకులు భారతి హోళ్లికేరి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో...

గుల్లగూడ రైల్వే లెవల్ క్రాసింగ్ గేట్ తాత్కాలికంగా మూసివేత

వికారాబాద్ జిల్లాలోని గుల్లగూడ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న లెవల్ క్రాసింగ్ గేట్ నంబర్ 19-Tను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైల్వే...

తాండూర్‌లో తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) జెండా ఆవిష్కరణ.. పార్టీ బలోపేతానికి కంచర్ల శివారెడ్డి పిలుపు

తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిర్వహించిన టీఆర్ఎస్ (తెలంగాణ రక్షణ సేన) పార్టీ జెండా పండుగ కార్యక్రమంలో రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి...

ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయం – ఎమ్మెల్సీ ఎన్నికలపై కార్యాచరణకు శ్రీకారం

ఆగస్టు 10లోపు బూత్, గ్రామ, మండల కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని డిసిసి అధ్యక్షులు ధారాసింగ్ జాదవ్ తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్...

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో 9 రోజుల సెలవులు.. 22 పనిదినాలు!

ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుసగా పండుగలు, వారాంతపు సెలవులు రావడంతో పాఠశాలలకు మొత్తం 9 రోజుల సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మి...

కీ.శే. పట్నం రుక్కమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఘన నివాళులు

శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి మాతృమూర్తి, కీ.శే. పట్నం రుక్కమ్మ గారి మృతికి BRS పార్టీ తాండూర్ మాజీ...

వికారాబాద్‌లో నకిలీ డీఏపీ దందాపై సమగ్ర విచారణ జరపాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్

వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసిన నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  యు....

రైతులు దళారులను నమ్మి నకిలీ డీఏపీ కొనొద్దు.. అప్రమత్తంగా ఉండాలి… మాజీ ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి

గ్రామాల్లో కొందరు యువకులను ఆధారంగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి దళారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ...

జక్కేపల్లి గ్రామంలో యువకుడిపై దాయాదుల దాడి.. తీవ్రగాయాల పాలైన యువకుని జిల్లా ఆసుపత్రికి తరలింపు

యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఓ యువకుడిపై దాయాదులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు లక్ష్మణ్ తెలిపిన వివరాల...