May 15, 2026

వికారాబాద్ జిల్లా

జనగాం గ్రామ పంచాయతీలో తీర్మానం చేయకుండానే నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులు చేపడుతున్నారని వార్డు సభ్యుల ఆరోపణలు

– సర్పంచ్ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాధనం వృధా.. వార్డు సభ్యుల ధ్వజం – గ్రామ పంచాయతీలో తీర్మానం చేయకుండానే నూతన గ్రామ పంచాయతీ భవనం నిర్మాణం పనులు...

రుక్మాపూర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశం: హాజరైన RBOL సీఈఓ శ్రీనివాస్ రెడ్డి

పెద్దేముల్ సంకల్పం ప్రతినిధి: మండల పరిధిలోని రుక్మాపూర్ గ్రామంలో తోపోజీ లక్ష్మీ-శేఖర్, ఇందిరమ్మ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ వేడుక బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి...

హద్దు దాటొద్దు.. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబడ్దార్: రోహిత్ రెడ్డికి తాండూర్ మున్సిపల్ చైర్మన్ నీరజ బాల్ రెడ్డి!”

– అభివృద్ధిని చూసి ఓర్వలేకనే విమర్శలు. – నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తి తప్పదు. – మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నీరజా బాల్ రెడ్డి...

ప్రారంభమైన నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల టిపిఎల్ క్రికెట్ పోటీలు…ఉత్సాహంగా పాల్గొన్న ఉపాధ్యాయులు

తాండూర్ నియోజకవర్గస్థాయి ఉపాధ్యాయుల క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి.  ఆదివారం తాండూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే  గురుకుల పాఠశాల మైదానంలో టీచర్స్ ప్రీమియర్ లీగ్ టిపిఎల్ పోటీలు...

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి  ఏనుముల రేవంత్ రెడ్డిని  తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాపాల్ రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందజేశారు.  అనంతగిరి లోని హరిత రిసార్ట్స్...

యువ విజ్ఞాన కార్యక్రమం 2026 రిజిస్ట్రేషన్లు ఈనెల 27 నుండి ప్రారంభం

ఇస్రో ప్రతి సంవత్సరం నిర్వహించే యువ విజ్ఞాన కార్యక్రమం యు వికా2026  రిజిస్ట్రేషన్లు ఈనెల 27  తేదీ నుండి  మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి...

80% సబ్సిడీతో మైనార్టీ యువతకు ఈ స్కూటర్లు పంపిణీ… జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  మైనార్టీల సంక్షేమం కోసం ఆర్థిక అభివృద్ధి స్వయం ఉపాధి అవకాశాల  కల్పనే లక్ష్యంగా   పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది.  అందులో భాగంగా...

రైళ్లలో నెల రోజులపాటు కొనసాగిన అగ్నిమాపక భద్రతా పై అవగాహన

రైళ్లలో నెలరోజుల పాటు కొనసాగిన అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమం నేటితో మిగిసింది. గత నెల 10వ తేదీన ప్రారంభమైన అగ్నిమాపక భద్రతపై అవగాహన కార్యక్రమం ఈనెల...

నేడు వికారాబాద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నేడు అనగా  శనివారం 21 వ తేదీన  తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వికారాబాద్ రానున్నారు.   అనంతగిరి  హరిత రీసెట్లో నిర్వహించేతెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిసిసి...

అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు: ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

సంకల్పం పెద్దేముల్: రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించి, వారి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని...