ఈ ప్రభుత్వం నిరంకుషత్వ ప్రభుత్వమా ….! నిజాం ప్రభుత్వమా….! తాండూరు పట్టణ బిజెపి అధ్యక్షులు నాగారం మల్లేశం ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నదని తాండూరు పట్టణ బిజెపి అధ్యక్షులు కౌన్సిలర్ నాగారం మల్లేశం విమర్శించారు. ఆదివారం తాండూర్ పట్టణంలోని తన నివాసంలో నాగారం మల్లేశం...
