కొత్త పట్టాదార్లకు ‘రైతు భరోసా’ దరఖాస్తుల ఆహ్వానం
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్, మార్చి 17: యాసంగి-2025 సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందిన రైతులు 'రైతు భరోసా' పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల...
సంకల్పం ప్రతినిధి పెద్దేముల్, మార్చి 17: యాసంగి-2025 సీజన్కు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందిన రైతులు 'రైతు భరోసా' పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల...
సంకల్పం పెద్దేముల్, మండలంలోని ఇందూరు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గ్రామంలోని మైనారిటీ గల్లీలో రూ. 10 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు...
రైతులు నిరాశ నిస్పృహలతో కృంగిపోరాదని ఏ సమస్య ఉన్నకిసాన్ మిత్రా హెల్ప్ లైన్ 9490900800 కు కాల్ చేసి తెలుపాలని కిసాన్ మిత్ర కరుణానిధి తెలిపారు. తాండూరు...
- రూ. 2.30 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభం - కస్తూర్బా పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి (more…)
తాండూర్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా కోటా మురళీకృష్ణ విజయం సాధించారు. గత కొన్ని రోజులుగా కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ కోట మురళి కృష్ణ ప్యానల్ ...
– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – భారీగా తరలివచ్చిన భక్తులు.. – ఊరంతా ఆధ్యాత్మిక సందడి (more…)
తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని వినికిడి శనివారం రాత్రి మొయినాబాద్ అజీజ్ నగర్, మాజీ...
ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులు 9.10 జిపిఏ పైగా సాధించారు. శాలివాహన డిగ్రీ కళాశాలకు...
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భూభారతి సమగ్ర భూ సర్వే పెద్దముల్ మండలంలోని గిర్మాపూర్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్వే జరుగుతున్న రైతు...
కోటా మురళీకృష్ణ గెలిపించి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారి కటకం వీరేందర్ అన్నారు. గురువారం తాండూరు...