August 1, 2026

తాండూర్

తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా సాహు శ్రీలత

తాండూరు పట్టణానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ కౌన్సిలర్ సాహూ శ్రీలత రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా నియమితులు అయ్యారు.. ఈ...

మున్సిపల్ సమావేశం కాదు….షటిల్ ఆట చూశా…బిజెపి ఫ్లోర్ లీడర్ నాగారం మల్లేశం

తాండూర్ మున్సిపల్ సమావేశంలో పాల్గొన్న తాను షటిల్ ఆట ఆడే క్రీడాకారులను చూశానని సమస్యలపై మాట్లాడవలసిన కౌన్సిలర్లు సమస్యలపై మాట్లాడకుండా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు... ప్రతిపక్ష...

దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్‌ -ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..!

తాండూరు మున్సిపల్ కార్యాలయంలో తాండూర్ ఎమ్మెల్యే  మనోహర్ రెడ్డి గారు మీడియా తో "చిట్ చాట్" లో మాట్లాడుతూ దొంగ దారిన మళ్ళీ అధికారంలోకి రావడానికే డీలిమిటేషన్ అని...

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన మఠం వైష్ణవిని ఘనంగా సన్మానించిన బిజెపి నాయకులు

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ లో 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో రెండవ ర్యాంకు సాధించిన మఠం వైష్ణవిని బిజెపి నాయకులు ఘనంగా...

తాండూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు

తాండూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135  జయంతి ఉత్సవాలు జరిగాయి.  మంగళవారం తాండూర్ పట్టణంలోని మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్ట్ బార్ అసోసియేషన్...

నేషనల్ షూటింగ్ బాల్ టోర్నమెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన తాండూర్ యువకుడు మోయిజ్

తాండూర్ పట్టణం ఇందిరానగర్ కు చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ రఫీక్ కుమారుడుమోయిజ్ నేషనల్ షూటింగ్ బాల్ లో బంగారు పథకాన్ని సాధించారు. నేపాల్ లోని కాట్మాడులో...

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పై చర్యలు తీసుకోవాలంటూ తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో బిజెపి నాయకుల ఫిర్యాదు

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే పై చర్యలు తీసుకోవాలంటే బిజెపి తాండూరు పట్టణ అధ్యక్షులు,  కౌన్సిలర్ నాగారం మల్లేశం ఆధ్వర్యంలో తాండూరు పట్టణ ...

రూ 4.30 కోట్లతో BT రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు..!

తాండూర్ నియోజకవర్గం పెద్దేముల్ మండలం బుద్దారం నుండి పెద్దేముల్ తండా కెనాల్ వరకు రూ.3 కోట్లతో & బాయిమీది తండా నుండి షాదీపూర్ గ్రామం(కర్ణాటక) వరకు రూ.1.30...

పారదర్శకంగా వరి కొనుగోలు కేంద్రాలు… జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

యాసంగి 2025-26లో వరి ధాన్యం కొనుగోలు సరఫరాలో అధికారులు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో పౌర సరఫరా ఆధ్వర్యంలో...

త్రాగునీటి సమస్య పరిష్కారానికి కంట్రోల్ రూమ్ నెం…08416-235291

జిల్లాలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యను పరిష్కరించేందుకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి...