బషీరాబాద్ మండల పరిధిలో రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ఎస్సై శ్రీశైలం యాదవ్ వాహనాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్
బషీరాబాద్ మండలంలో ఇసుకసురులు రెచ్చిపోయారు. ఏకంగా ఎస్సై శ్రీశైలం యాదవ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్న వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టారు. బషీరాబాద్ మండలం దామర్చేడ్ తండాకు చెందిన...
