యువకులు క్రీడల్లో రాణించాలి… జాతీయస్థాయిలో ప్రతిభను చాటాలి …. ఆర్ బి ఓ ఎల్ సీఈవో బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
యువత క్రీడల్లో రాణించాలని... జాతీయ స్థాయిలో ప్రతిభను చూపాలని RBOL సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండల కేంద్రంలో సీనియర్ కాంగ్రేస్ నాయకులు అజయ్...
