May 15, 2026

Year: 2026

అభివృద్ధి పనుల్లో వేగవంతం ఉండాలి: జెడ్పీ సీఈఓ సుధీర్ కుమార్

సంకల్పం ప్రతినిధి పెద్దేముల్: పెద్దేముల్ మండలంలోని వివిధ గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వికారాబాద్ జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సిఈఓ) సుధీర్ కుమార్ మంగళవారం...

గిరిజన బాలబాలికలకు క్రీడా పాఠశాలలో ప్రవేశానికి షెడ్యూల్ విడుదల…

గిరిజన బాల బాలికలకు (క్రీడా పాఠశాలలో) వాటర్ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి బోయిన్పల్లి లోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో కాయా కింగ్, కే...

కొత్త పట్టాదార్లకు ‘రైతు భరోసా’ దరఖాస్తుల ఆహ్వానం

సంకల్పం ప్రతినిధి పెద్దేముల్, మార్చి 17: యాసంగి-2025 సీజన్‌కు సంబంధించి కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకాలు పొందిన రైతులు 'రైతు భరోసా' పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల...

ఇందూరులో రూ. 10 లక్షలతో సిసి రోడ్డు పనుల ప్రారంభం

 సంకల్పం పెద్దేముల్, మండలంలోని ఇందూరు గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. గ్రామంలోని మైనారిటీ గల్లీలో రూ. 10 లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు...

రైతులారా… నిరాశ నిస్పృహలతో కృంగి పోకండి…. కిసాన్ మిత్రకు కాల్ చేయండి…. కిసాన్ మిత్ర కరుణానిధి

రైతులు నిరాశ నిస్పృహలతో కృంగిపోరాదని ఏ సమస్య ఉన్నకిసాన్ మిత్రా హెల్ప్ లైన్ 9490900800 కు కాల్ చేసి తెలుపాలని కిసాన్ మిత్ర కరుణానిధి తెలిపారు.  తాండూరు...

విద్యార్థుల అభ్యున్నతే రాష్ట్ర అభివృద్ధికి పునాది  ఎమ్మెల్యే బి. మనోహర్ రెడ్డి

- రూ. 2.30 కోట్లతో నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభం - కస్తూర్బా పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి (more…)

తాండూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షునిగా కోటా మురళీకృష్ణ విజయం

తాండూర్ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా కోటా మురళీకృష్ణ విజయం సాధించారు.  గత కొన్ని రోజులుగా కోడూరు వినోద్ కుమార్ ప్యానల్ కోట మురళి కృష్ణ ప్యానల్ ...

మారేపల్లిలో వైభవంగా అరె మైసమ్మ బోనాలు

– అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – భారీగా తరలివచ్చిన భక్తులు.. – ఊరంతా ఆధ్యాత్మిక సందడి (more…)

మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ….!

తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగిందని వినికిడి శనివారం రాత్రి  మొయినాబాద్ అజీజ్ నగర్,   మాజీ...

ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో ప్రభంజనం సృష్టించిన శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు

ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలలో శాలివాహన డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఏకంగా తొమ్మిది మంది విద్యార్థులు 9.10 జిపిఏ పైగా సాధించారు. శాలివాహన డిగ్రీ కళాశాలకు...