September 19, 2026

Year: 2026

SIR గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు – అర్హులైన ప్రతి ఒక్క ఓటరు నమోదు చేసుకోవాలి: కాంగ్రెస్ SIR కన్వీనర్ కరణం పురుషోత్తం రావు

భారత ఎన్నికల సంఘం (ECI) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును ఆగస్టు 10, 2026 వరకు పొడిగించినట్లు కాంగ్రెస్ పార్టీ SIR...

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఆగస్టులో 9 రోజుల సెలవులు.. 22 పనిదినాలు!

ఆగస్టు నెలలో విద్యార్థులకు వరుసగా పండుగలు, వారాంతపు సెలవులు రావడంతో పాఠశాలలకు మొత్తం 9 రోజుల సెలవులు ఉండనున్నాయి. ఆదివారాలు, రెండో శనివారం, స్వాతంత్ర్య దినోత్సవం, వరలక్ష్మి...

కీ.శే. పట్నం రుక్కమ్మ గారికి మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఘన నివాళులు

శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి గారి మాతృమూర్తి, కీ.శే. పట్నం రుక్కమ్మ గారి మృతికి BRS పార్టీ తాండూర్ మాజీ...

వికారాబాద్‌లో నకిలీ డీఏపీ దందాపై సమగ్ర విచారణ జరపాలి: బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్

వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసిన నకిలీ డీఏపీ (DAP) ఎరువుల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, అసలు సూత్రధారులను కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు  యు....

రైతులు దళారులను నమ్మి నకిలీ డీఏపీ కొనొద్దు.. అప్రమత్తంగా ఉండాలి… మాజీ ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి

గ్రామాల్లో కొందరు యువకులను ఆధారంగా చేసుకుని దళారులు రైతులకు నకిలీ డీఏపీ ఎరువులను విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి దళారుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మాజీ...

జక్కేపల్లి గ్రామంలో యువకుడిపై దాయాదుల దాడి.. తీవ్రగాయాల పాలైన యువకుని జిల్లా ఆసుపత్రికి తరలింపు

యాలాల మండలం జక్కేపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఓ యువకుడిపై దాయాదులు దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితుడు లక్ష్మణ్ తెలిపిన వివరాల...

ఉద్యోగ జీవితంలో పదవి విరమణ సహజం….. మల్లినాథప్ప పదవి విరమణ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి

ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ అనేది ప్రతి ఉద్యోగికి సహజమైన ప్రక్రియ అని తాండూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజ బాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూర్...

ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీకి విశేష స్పందన…తాండూర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన టూర్ ప్యాకేజీకి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించిందని తాండూర్ డిపో మేనేజర్ పరిటాల ప్రవీణ్...

మన్ననూరులో సంచలనం.. దర్గా వెనుక ప్రత్యక్షమైన నంది విగ్రహం.. గుప్తనిధుల కోణంలోనూ అనుమానాలు!

నల్లమల అటవీ ప్రాంతంలోని మన్ననూరు సమీపంలో ఓ నంది విగ్రహం ప్రత్యక్షమవడం స్థానికంగా సంచలనంగా మారింది. నిరంజన్ షావలి దర్గా వెనుక భాగంలో ఉన్న పురాతన రాతి...

సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన పెనుప్రమాదం.. గాల్లో 20 నిమిషాల ఉత్కంఠ తర్వాత సురక్షిత ల్యాండింగ్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఢిల్లీ–హైదరాబాద్ ఇండిగో 6E717 విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్...