May 15, 2026

Year: 2026

ఎమ్మెల్యే ప్రశ్నలకు అసంబద్ధ సమాధానమిచ్చిన సర్వేయర్…

  ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి భూభారతి సమగ్ర భూ సర్వే పెద్దముల్ మండలంలోని గిర్మాపూర్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సర్వే జరుగుతున్న రైతు...

కోటాను గెలిపిద్దాం…. ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి పాటుపడదాం….. మాజీ అధ్యక్షులు కటకం వీరేందర్

కోటా మురళీకృష్ణ గెలిపించి ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కోసం కృషి చేద్దామని ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారి కటకం వీరేందర్ అన్నారు.  గురువారం తాండూరు...

ఆత్మీయ భరోసా కు …భరోసా కల్పించండి…. ఉపాధి హామీ కూలీల డిమాండ్

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని,  ఆత్మీయ భరోసా పేరిట ప్రతి సంవత్సరం...

నారాయణపూర్ మంతటి లింకు రోడ్డు పనులు ప్రారంభం… సంతోషం వ్యక్తం చేసిన ఇరు గ్రామాల ప్రజలు

నారాయణపూర్ మంతటి రోడ్డు పనులు  ప్రారంభమయ్యాయి.   గురువారం తాండూరు మండలం  నారాయణపూర్ గ్రామం నుండి బషీరాబాద్ మండలం మంతటి గ్రామం మధ్యలో ఉన్న లింకు రోడ్డు ...

ప్రారంభమైన హనుమాన్ అర్ధమండల దీక్షలు

తాండూరు పట్టణంలో  హనుమాన్ దీక్షా సమితి  ఆధ్వర్యంలో హనుమాన్ అర్థ మండల దీక్షలు ప్రారంభమయ్యాయి.  గురువారం తాండూరు పట్టణంలోని కన్నె పాఠశాల దగ్గర గల హనుమాన్ దేవాలయంలో...

ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు.

ఈరోజు సాయంత్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మైనార్టీ యువ నాయకుడు అమీర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి...

భూ భారతి చట్టం ద్వారా రైతులకు శాశ్వత పరిష్కారం కాబోతుంది — ఎమ్మెల్యే BMR

పెద్దేముల్ మండలం, గిర్మాపూర్ గ్రామంలో నిర్వహించిన భూభారతి–సమగ్ర భూసర్వే కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి (BMR) గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు...

ప్రజా ప్రతినిధులు ప్రజలకు పారదర్శకమైన, బాధ్యతాయుతమైన పాలన అందించాలి.- ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

వికారాబాద్ పట్టణంలోని నర్సింగ్ గౌలీకార్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్‌లు, కౌన్సిలర్లు, సర్పంచులకు...

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసిన పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ రవాణా చేపడితే చర్యలు తప్పవు పెద్దేముల్ ఎస్సై ప్రశాంత్ వర్ధన్ (more…)

గోపన్పల్లి దగ్గర ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన డీసీఎం…. ఒకరి పరిస్థితి విషమం

తాండూరు మండలం గోపన్పల్లి దగ్గర ఒడిసిఎం ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది.  దీంతో ఓ వ్యక్తికి కాలు విరిగిపోవడంతో మరొక వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిసింది. ...